ఆరోగ్యసేనకు సైన్యం సెల్యూట్‌
గనతలంలో దూసుకుపోతూ.. శత్రువులపై బాంబులు కురిపించే సైనిక విమానాల నుంచి గులాబీలు జాలువారాయి. కనిపించని కరోనా శత్రువుపై పోరాడుతున్న వైద్యవీరులకు.. దేశాన్ని రక్షించే సైన్యం అపురూప గౌరవవందనం సమర్పించింది. ఈ ఘట్టానికి గాంధీ దవాఖాన వేదికైంది. ఆదివారం ఉదయం హకీంపేట నుంచి బయలుదేరిన భారత వాయుసేన విమానం సరిగ్గ…
పుట్టిన రోజున పచ్చ తోరణం
జన హృదయ నేత పుట్టిన రోజును జిల్లా వాసులు హరిత వేడుకగా చేసుకున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా హరిత స్ఫూర్తితో కదిలారు.. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఇలా అందరూ మెతుకు సీమకు పచ్చతోరణంలా మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్ర…
13ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్‌ చేరిన బెంగాల్‌
రంజీ ట్రోఫీలో బెంగాల్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీ ఫైనల్లో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 174 పరుగులతో ఘన విజయం సాధించింది. కర్ణాటకపై రికార్డు విజయం సాధించిన బెంగాల్‌ 13ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్‌ చేరడం విశేషం.  గతంలో రెండు పర్యాయాలు టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు 2017-18 సీజన్…
ప్ర‌పంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం.. శంషాబాద్‌లో ప్రారంభం..
ప‌్ర‌పంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రానికి శంషాబాద్ వేదికైంది. శంషాబాద్ స‌మీపంలోని చేగూర్ గ్రామం ప‌రిస‌రాల్లో రామ‌చంద్ర మిష‌న్ ఆధ్వ‌ర్యంలో 1400 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన క‌న్హా శాంతివ‌నం ఇవాళ ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజ‌రై ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ధ్య…
మేయర్‌ పదవులన్నీ టీఆర్‌ఎస్‌కే
తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నిక పూర్తైంది. తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా… 9 పీఠాలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంది. ఈ మేరకు… మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో మేయర్ల పదవులను అధికార పార్టీ టీఆర్‌ఎస్సే దక్కించుకుంది.
కేంద్రమంత్రిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఇవాళ ఢిల్లీలో కలిశారు. జీఎస్టీ బకాయిలు, రాష్ర్టానికి రావాల్సిన నిధులతో పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో టీఆర్‌ఎస్‌ ఎంపీలు చర్చించారు. జీఎస్టీ బకాయిలు త్వరగా విడుదల చేయాలని ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు.   జీఎస్టీ బకాయిలు రూ.4531 కోట్…